పింఛన్ల పంపిణీ సజావుగా జరగాలి: కలెక్టర్

అక్టోబర్ ఒకటవ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నుంచి మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, అధికారులతో సోమవారం పింఛన్ల పంపిణీపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி