70 కోట్లతో సీసీ, బీటీ రోడ్లు నిర్మాణం: పీడీ జోసెఫ్

ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరేలా గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పీడీ జోసెఫ్ కుమార్ చెప్పారు. పల్నాడు జిల్లాలో రూ. 70కోట్లతో సీసీ, బీటీ రోడ్లు సైడ్ కాలువలు నిర్మిస్తున్నామని అందుకుగాను ఇప్పటికే రూ. 60కోట్లు నిధులు మంజూరయ్యాయని ఆదివారం చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 700మినీ గోకులాలు ఏర్పాటులో భాగంగా ఇప్పటికే 550 మంజూరు చేశామన్నారు. గ్రామాల్లో మినీ గోకులాల ఏర్పాటుకు అధిక డిమాండ్ ఉందన్నారు

தொடர்புடைய செய்தி