ఉండవల్లి: సీపీఎం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ

ఉండవల్లి సీపీఎం రాజధాని డివిజన్ కమిటీ కార్యాలయం వద్ద మంగళవారం కరపత్రాలను డివిజన్ నేతలు ఆవిష్కరించారు. అక్టోబర్ 21న గుంటూరుకు పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు రానున్నట్లు తెలిపారు. ఆయన సమకాలీన రాజకీయ పరిణామాలపై జరిగే సభలో ప్రధాన వక్తగా పాల్గొంటారని చెప్పారు. కరపత్రాల ఆవిష్కరణ సందర్భంగా సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కూడా ఉన్నారు.

தொடர்புடைய செய்தி