జగన్ సమావేశంలో కానరాని మాజీ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్తు కార్యకలాపాలపై చర్చించారు. కాగా మంగళగిరి నియోజకవర్గం నుంచి మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి, వేమారెడ్డి హాజరవగా మాజీ ఎమ్మెల్యే ఆర్కే కానరాలేదు. దీంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారా అన్న సందేహాలు తలెత్తున్నాయి.

தொடர்புடைய செய்தி