డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికి జరిమానా, ఒకరికి జైలు శిక్ష

వారం రోజుల క్రితం గురజాల పట్టణంలో సిఐ భాస్కర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహించగా ముగ్గురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వారిని మంగళవారం కోర్టులో హాజరపరచగా సివిల్ జడ్జి కెవివి సత్యనారాయణ తీర్పు ఇస్తూ జిల్లెల్ల శ్రీనివాసరావు, షేక్ సుభాని ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున జరిమానా విధించగా, మరొకరైన ఓర్సు దుర్గారావుకి 15 రోజులు జైలు శిక్ష విధించినట్లు గురజాల సిఐ భాస్కర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி