అమరావతి: జనసేనలోకి వైసీపీ నేతలు

అమరావతి మండల పరిధిలోని మల్లాది గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు విజయదశమి సందర్భంగా శనివారం జనసేనలో చేరారు. వీరికి ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేనలో చేరినట్లు వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி