సోషల్ మీడియాలో వచ్చేవన్నీ అవాస్తవాలే

దర్శి ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్ కుర్చీలో గొట్టిపాటి లక్ష్మి కూర్చున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ గురువారం స్పందించారు. ఆయన మాట్లాడుతూ బుధవారం లక్ష్మి కూర్చున్న రూమ్, కూర్చి సూపరింటెండెంట్ వి కాదని ఆయన పేర్కొన్నారు. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటున్న తరుణంలో సాటి డాక్టర్ గా మాత్రమే డాక్టర్ కుర్చీలో కూర్చోమని రిక్వెస్ట్ చేశాను అని తెలిపారు.

தொடர்புடைய செய்தி