విద్యుత్ కనెక్షన్ల నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి

కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో విద్యుత్ కనెక్షన్ల నిర్మాణ పనులను గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో మెరుగైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు నిరంతరంగా విద్యుత్ అందించడమే తమ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி