బందోబస్తు నిర్వహించిన ఎస్ఐ

కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో గణేశుని విగ్రహాలను ఆయా కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. మూడవ రోజు అయినా, సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గణేశుని నిమజ్జనం నిమిత్తం గ్రామానికి చెందిన 3 వినాయకుని విగ్రహాలు, ఊరేగింపుగా ఒక్కసారి గ్రామ ప్రధాన కూడలికి చేరుకున్నాయి. దీంతో కొంచెం సేపు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న మేదరమెట్ల ఎస్. ఐ మహమ్మద్. రఫీ బందోబస్తు కార్యక్రమం చేపట్టారు.

தொடர்புடைய செய்தி