లడ్డులో కల్తీ దుర్మార్గం

అద్దంకి మండలం అద్దంకి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుపతిలో లడ్డు కల్తీపై జనసేన నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పల్లపోతు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ దేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుపతిలో స్వామివారి లడ్డులో జంతువుల కొవ్వు కలపటం దుర్మార్గపు చర్య అని అన్నారు.

தொடர்புடைய செய்தி