ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో అధికారికంగా వేడుకలు నిర్వహించాలని పేర్కొంది. కాగా, అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకను జరపనున్నారు.

தொடர்புடைய செய்தி