హనుమాన్ శోభాయాత్రను పరిశీలించిన వరంగల్ సీపీ

80பார்த்தது
హనుమాన్ జయంతి పర్వదినం వేళ రంగశాయి పేట్ నుండి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్రకు సంబందించిన పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను శనివారం రాత్రి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్బంగా యాత్ర సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీపీ ట్రాఫిక్ అధికారులకు వివరించారు.

தொடர்புடைய செய்தி