విత్తనాల షాపుల తనిఖీలు

52பார்த்தது
చినుకు పడడంతో రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో విత్తనాలు కొనేందుకు రైతులు విత్తనాల షాప్ ముందు బార్లు తిరుతున్నారు. అదే అదునుగా భావించిన షాప్ యజమానులు ఆ విత్తనాలను బ్లాక్లో అమ్ముతున్నారు. దీనిపై రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. శనివారం వరంగల్ స్టేషన్ రోడ్ లోని అన్ని విత్తనాల షాపులలో వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you