వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మేయర్

85பார்த்தது
వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మేయర్
హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని జిహెచ్ఎంసి ముఖ్య కార్యాలయంలో సోమవారం రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్ అభివృద్ధి గురించి చర్చించారు. అనంతరం ఎడ తెరిపి కురుస్తున్న వర్షం కొరకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ప్రజలు అందరు అప్రమతంగా ఉండాలని, అత్యవసరం తప్ప బయటకు రాకూడదని మేయర్ సూచించారు.

தொடர்புடைய செய்தி