చలివేంద్రం ప్రారంభించిన అలెటీ శ్రీనివాస్ గౌడ్

65பார்த்தது
చలివేంద్రం ప్రారంభించిన అలెటీ శ్రీనివాస్ గౌడ్
తట్టి అన్నారం ఆర్ కె నగర్ లో జై భీమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ సాయి హాస్పిటల్ ఎండి. డా. అలెటీ శ్రీనివాస్ గౌడ్ పాల్గొని చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంచి కార్యక్రమాలు నిరవహిస్తున్న జై భీమ్ సొసైటీ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సందీప్, బిక్షం, మల్లేశ్, ఎం కొటేశ్వర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி