గణతంత్ర దినోత్సవాల్లో ఆర్ఎంపీల జెండా ఆవిష్కరణ

67பார்த்தது
గణతంత్ర దినోత్సవాల్లో ఆర్ఎంపీల జెండా ఆవిష్కరణ
మంచిర్యాల పట్టణంలోని పలు వీధులలో ఆర్ ఎం పి, పిఎంపిలు గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మంచిర్యాలలోని ఏసిసిలో ఆర్ ఎం పి, పిఎంపి వైద్యుల పట్టణ అధ్యక్షులు మేడిపల్లి విజయ్ జెండా ఆవిష్కరణ చేశారు. ప్రధాన కార్యదర్శి ముషం రమేష్, ట్రెజరీ రాథోడ్ రామారావు, రాజేందర్, ఓంప్రకాష్, శంకర్, తిరుపతి, రమేష్ చారి, షేకర్, ఉస్మాన్, సాకీర్, నరేష్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி