శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

51பார்த்தது
నర్వ మండల కేంద్రంలో సోమవారం అలింకో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. దివ్యాంగులకు ఎలాంటి ఉపకారణాల అందిస్తారని సంస్థ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపకారణాలకు అవసరమైన వారికి ఉచితంగా అందిస్తారని చెప్పారు.

தொடர்புடைய செய்தி