రాఖీ పండుగ ప్రయాణాలు సూచించిన కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు

80பார்த்தது
రాఖీ పండుగ ను పురస్కరించుకుని సోమవారం వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ యువజన యూత్ అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక మీడియా ప్రకటనలో మాట్లాడుతూ రాఖీ కట్టడానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ప్రయాణాలు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. సోదరి, సోదరీమణుల ఆత్మీయబంధాన్ని చాటే రాఖీ పౌర్ణమి పండుగని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you