అన్నదాన కార్యక్రమం

66பார்த்தது
అన్నదాన కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో శుక్రవారం రహీంఖాన్ పేట గ్రామంలోని శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ సర్పంచ్ బిల్లవేణి పర్శరాములుకు కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி