జావలిన్ త్రోలో జాతీయస్థాయికి ఎంపికైన గిరిజన యువకుడు జైపాల్

68பார்த்தது
జావలిన్ త్రోలో జాతీయస్థాయికి ఎంపికైన గిరిజన యువకుడు జైపాల్
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని కన్నయ్య తండాకు చెందిన గిరిజన యువకుడు జైపాల్ జావలిన్ త్రో క్రీడల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో క్రీడాభిమానులు, తండావాసులు యువకున్ని అభినందించారు. క్రీడాకారుడు జైపాల్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని క్రీడాకారుడు జగ్రాం రాథోడ్ ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you