విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మాజీ స్పీకర్ పోచారం

60பார்த்தது
విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మాజీ స్పీకర్ పోచారం
బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం జలాల్ పూర్ గ్రామంలో బుధవారం జరిగిన శ్రీ కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు