పొన్నూరు: ఆ పార్టీలో పని చేసే వాళ్లకు గుర్తింపు లేదు: కిలారి రోశయ్య

73பார்த்தது
వైయస్సార్ పార్టీలో కష్టించి పనిచేసే వారికి గుర్తింపు లేదని అందుకే జనసేన పార్టీలో చేరానని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే జనసేన నేత కిలారి రోశయ్య అన్నారు. శనివారం పొన్నూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై మీడియా సమావేశం ఏర్పాటు మాజీ ఎమ్మెల్యే జనసేన నేత కిలారి రోశయ్య అన్నారు. శనివారం పొన్నూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి శ్రేణుల సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you