యాదాద్రి ఆలయానికి బంగారు తాపడం

54பார்த்தது
యాదాద్రి ఆలయానికి బంగారు తాపడం
యాదగిరిగుట్ట గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం సచివాలయంలో దేవాదాయశాఖపై సమీక్షించారు. రాయగిరిలో 20 ఎకరాల్లో రూ.43 కోట్ల వ్యయంతో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో గోవిందహరి ఛైర్మన్‌గా వేద పాఠశాల నిర్మాణ పనులను మొదలుపెడతామని పేర్కొన్నారు. ప్రముఖ ఆలయాల్లో 3 సర్క్యూట్లలో భక్తులకు వీఐపీ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி