కాకతీయ యూనివర్సిటీలో ప్రాంగణ నియామకాలు

85பார்த்தது
కాకతీయ యూనివర్సిటీలో ప్రాంగణ నియామకాలు
కేయూ క్యాంపస్ హైదరాబాద్ లోని జిత్రా ఏఐ సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో, కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ప్రాంగణ నియామకాలు చేపట్టినట్లు ఆ కళాశాలల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ విశాల మహేందర్ తెలిపారు. 2024 - 2025 విద్యాసంవత్సరంలో చివరి సంవత్సరం చదువుతున్న అన్ని బ్రాంచీల ఇంజనీరింగ్ విద్యార్థులు 250 మంది పాల్గొనగా, 15 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని తెలిపారు.

தொடர்புடைய செய்தி