మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలి

51பார்த்தது
ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో గురువారం ఇందిర మహిళా శక్తి లో భాగంగా శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ మంత్రి సీతక్క. ప్రారంభించారు. అనంతరం
మహిళ స్వయం ఉపాధి సంఘానికి ఒక లక్ష తొంబై వేల రూపాయల చెక్కును మంత్రి సీతక్క అందించారు. మహిళ స్వయం సహాయక సంఘాల తో ఆర్ధికంగా మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. మిల్క్ పార్లర్ పెట్టుకున్న సంఘాన్ని అభినందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி