హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ

74பார்த்தது
హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ
బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గురువారం చౌడాపూర్ మండల కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రధాన చౌరస్తా వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. హిందువులంతా ఏకమై ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు, వ్యాపారాలు , యువకులు, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி