పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీడీవో

65பார்த்தது
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీడీవో
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఉదన్రావు పల్లి గ్రామంలో మంగళవారం ఎంపీడీవో మహేష్ బాబు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో గ్రామంలో నీటినిలలో ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజన్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you