భారీగా పెరిగిన ఉల్లి ధర.. 15 రోజుల్లో రేటు రెట్టింపు!

58பார்த்தது
భారీగా పెరిగిన ఉల్లి ధర.. 15 రోజుల్లో రేటు రెట్టింపు!
ఉల్లి ఘాటు తెలుగు రాష్ట్రాలకు తాకింది. నెల రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరుగుతుండగా.. గడిచిన 15 రోజుల్లో రెట్టింపైంది. ప్రస్తుతం రైతు బజార్లలో కిలో ఉల్లి రూ. 60-80 మధ్య పలుకుతోంది. మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉల్లిగడ్డల సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కర్నూలులో ఉల్లి సాగు విస్తీర్ణం 75 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు పడిపోయింది. దీంతో సామాన్యులు ఉల్లి కొనేందుకు జంకుతున్నారు.

தொடர்புடைய செய்தி