ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

73பார்த்தது
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్ధమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி