భీమా చెక్కును అందజేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే

57பார்த்தது
భీమా చెక్కును అందజేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం గౌతపూర్ గ్రామానికి చెందిన మన్నే పండరి మే నెలలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. శనివారం భార్య క్రిష్ణవేణికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి బీఆర్ ఎస్ పార్టీ సభ్యత్వం ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయల చెక్కును నర్సాపూర్ లోని ఎమ్మెల్యే నివాస గృహంలో అందజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు విట్టల్, శంకరయ్య, బీమయ్య, మనోహర్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி