పోలీస్​స్టేషన్​లో ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం

73பார்த்தது
సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఓఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్, ఆటో డ్రైవర్కు మధ్య జరిగిన వాగ్వివాదంలో ఆర్టీసీ డ్రైవర్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తనను దుర్భాషలాడారని ఆటో డ్రైవర్ డీజిల్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు బాధితుడుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

தொடர்புடைய செய்தி