ఆన్ లైన్ ద్వారానే బిజెపి సభ్యత్వం: ఎంపీ

53பார்த்தது
ఆన్ లైన్ ద్వారానే బిజెపి సభ్యత్వం: ఎంపీ
బిజెపి సభ్యత్వాన్ని ఆన్ లైన్ ద్వారా మాత్రమే తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. జహీరాబాద్ పట్టణంలో బుధవారం పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వాలు చేయించాలని చెప్పారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, సభ్యత్వ ఇంచార్జ్ లక్ష్మీనరసయ్య, నియోజకవర్గ ఇన్చార్జి జగన్నాథ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி