రేపు జిల్లాలో మంత్రి దామోదర్ పర్యటన

76பார்த்தது
రేపు జిల్లాలో మంత్రి దామోదర్ పర్యటన
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈనెల 13వ తేదీన జిల్లాల పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటలకు మండలంలోని ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు మళ్ళీ సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు.

தொடர்புடைய செய்தி