9 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గడుపు పెంపు
సంగారెడ్డి లోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పాసైన విద్యార్థులు అర్హులని చెప్పారు. విద్యార్థులు ఎవరైనా అడ్మిషన్ తీసుకోకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.