జిలాలో 5, 078 ఎకరాల్లో పంట నష్టం

71பார்த்தது
జిలాలో 5, 078 ఎకరాల్లో పంట నష్టం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో 5, 078 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. జిల్లాలో ఎక్కువగా పత్తి, వరి, సోయాబీన్ తదితర పంటలు నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. పంట నష్టం నివేదికలను ప్రభుత్వానికి సమర్పించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు.

தொடர்புடைய செய்தி