ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన

50பார்த்தது
ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యంతో రమేష్ మృతి చెందాడని ఆరోపిస్తూ సంగారెడ్డి లోని ప్రైవేట్ హాస్పటల్ ముందు బంధువులు గురువారం ఆందోళన చేశారు. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామానికి చెందిన రమేష్ నరాల వ్యాధితో ఈనెల 8వ తేదీన ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you