ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం

69பார்த்தது
ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ లోని ముంపు ప్రాంతాలలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం పర్యటించి, పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఇల్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకైతే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఇప్పటికే అత్యవసర రక్షణ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி