అత్యవసర బృందాల ఏర్పాటు: ఎమ్మెల్యే

57பார்த்தது
అత్యవసర బృందాల ఏర్పాటు: ఎమ్మెల్యే
భారీ వర్షాలు కురుస్తున్నందున జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అత్యవసర బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. రామచంద్రపురం డివిజన్ లోని ముంపు ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. జిహెచ్ఎంసి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி