రైతు వివరాలు యాప్ లో నమోదు

62பார்த்தது
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు రేషన్ కార్డు లేకపోవడంతో రుణమాఫీ ప్రక్రియ పూర్తికాని రైతుల కుటుంబ సభ్యుల వివరాలు రైతు భరోసా యాప్ లో నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రుణమాఫీ పూర్తికాని రైతులు తమ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాలను, కుటుంబ దృవీకరణ పత్రాలను సంబంధిత ఏఈఓలకు అందించాలని ఏడీఏ నూతన్ కుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி