కంగ్టిలో డీజే సీజ్

79பார்த்தது
కంగ్టిలో డీజే సీజ్
కంగ్టి మండలంలోని ముకుంద నాయక్ తండాలో గణేష్ నిమజ్జనానికి డీజే సౌండ్ ఉపయోగించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ కుమార్ గురువారం సాయంత్రం తెలిపారు. ముకుంద నాయక్ తండా కు చెందిన డీజే ఓనర్ రాథోడ్ సునీల్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ.. కంగ్టి మండలంలో గణేష్ నిమజ్జనానికి గాని గణేష్ మండపల దగ్గర గాని ఎవరైనా డీజే పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி