గణనాథుని సేవలో టోల్ సిబ్బంది సభ్యులు

52பார்த்தது
గణనాథుని సేవలో టోల్ సిబ్బంది సభ్యులు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఎగ్జిట్ 14 టోల్ ప్లాజాలో సిబ్బంది గణనాథునికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యం రోడ్డుపై రాకపోకలతో విధులో ఉండే సభ్యులు భగవంతుని సేవలో స్మరిస్తూ ఇలాంటి పూజా కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఐఆర్బి సిటిసి కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమంత్ గౌడ్, రాజేందర్, కేదార్నాథ్, భాస్కర్ గౌడ్, నగేష్, హరి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி