నిందితుల అరెస్టు..రిమాండ్ కు తరలింపు

63பார்த்தது
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి టీ సీ ఎస్ కంపెనీ సమీపం లోని ఆశిష్ ఆయిల్ ను మత్తు ద్రవం అమ్ముతునారనే పక్కా సమాచారం తో శనివారం ముగ్గురిని ఎస్ ఓ టీ, ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. హ్యశిష్ ఆయిల్ గంజాయి కంటే డెంజర్ అని వీళ్ళు గతంలో కూడా పలు ఇంజనీరింగ్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు ప్రక్కసమాచారం తో రైడ్స్ చేసీ ముగ్గురినీ పట్టుకున్నామని సీఐ రాఘవేందర్ రెడ్డి వెల్లడించారు.

தொடர்புடைய செய்தி