భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం

61பார்த்தது
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గ పరిధిలోగల పలు ప్రాంతాలలో మంగళవారం ఉదయం నుండి కూడా ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైనట్లు పేర్కొన్నారు. అప్రమత్తమైన జిహెచ్ఎంసి సిబ్బంది తగు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி