రౌడీ షీటర్లు బైండోవర్

78பார்த்தது
రౌడీ షీటర్లు బైండోవర్
గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా మతకల్లోలాలు సృష్టించే కొందరు రౌడీ షీటర్లను బైండోవర్ చేసినట్లు బాసర జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిజామాబాద్ నగరంలో ఆమన మీడియాతో మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ఆంక్షలు విధించి పలు చోట్ల ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி