నవీపేట్ ఎస్ఐని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నేతలు

59பார்த்தது
నవీపేట్ మండలానికి బదిలీపై వచ్చిన ఎస్సై వినయ్ కుమార్ ను నవీపేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో ఎస్సైని ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎస్ కే మూసా, ఎస్ కే. జబీర్, ఎస్ కే. జహీర్, ఎస్ కే. గౌస్ అవేస్, బుడ్డా సంజీవరెడ్డి, మోహన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி