హిందువులపై దాడులు చేయడం అమానుషం

52பார்த்தது
హిందువులపై మరియు హిందువు దేవాలయాలపై బంగ్లాదేశ్ దేశంలో దాడులు చేయడం అమానుషమని బోధన్ హిందూ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మండిపడ్డారు. ఇందుకు నిరసనగా శనివారం బోధన్ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. బోధన్ బందుకు కుల మతాలకు అతీతంగా సహకరించడం అభినందనీయం అన్నారు. బందుకు సహకరించిన వారికి, ర్యాలీకి తరలివచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி