మెరుగైన వైద్యం అందించాలి

559பார்த்தது
ప్రైవేట్ ఆస్పత్రుల మాదిరిగానే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్ తో పాటు, పురుష, మహిళా వార్డులు, డెలివరీ గది, వాక్సినేషన్ గది, ల్యాబ్ ను తనిఖీ చేశారు.

தொடர்புடைய செய்தி