డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎక్సైజ్ శాఖ

64பார்த்தது
గంజాయి, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్ధాలపై సోమవారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విద్యార్థులతో ఎక్సైజ్ పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ, ఎస్సై, సిబ్బంది, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி