ఇండ్ల నిర్మాణాలు చేపడతాం: ఎమ్మెల్యే

81பார்த்தது
త్వరలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి చెల్లించి ఇళ్ల నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రజలకు హామీ ఇచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా చందంపేట మండల పరిధిలోని నక్కలగండి ప్రాజెక్టు ముంపుకు గురవుతున్న నక్కలగండి తండా, కేశ్య తండా గ్రామాలు గత రెండు రోజులుగా ప్రవహిస్తున్న డిండి వాగు వల్ల నష్టపోయిన పంటలను, ఇండ్లను సందర్శించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி