విలీనం వక్రీకరణ బుక్ లెట్ ను విడుదల చేసిన సీపీఎం నాయకులు

84பார்த்தது
విలీనం వక్రీకరణ బుక్ లెట్ ను విడుదల చేసిన సీపీఎం నాయకులు
కల్వకుర్తి పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో విలీనం వక్రీకరణ బుక్ లెట్ ను బుధవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఎం నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులని అన్నారు.
Job Suitcase

Jobs near you